Tuesday, August 26, 2014

ఆలూ పరాఠా




బంగాళదుంపలు 3
గోధుమపిండి 3 cups
మైదా 1 cup
జీలకర్ర 1 tsp
కారంపొడి 1 tsp
గరంమసాలా 1/2 tsp
కొత్తిమిర 2 tsp
కరివేపాకు 1 tsp
ఉప్ప 1/2 tsp
నూనె 50 ml
పెరుగు 3 tbsp
పసుపు 1/4 tsp

బంగాళదుంపలను మెత్తగా ఉడికించి పొట్టు తీసి పొడి పొడిగా చేసుకోవాలి. గోధుమపిండిలో
మైదా,కారంపొడి,జీలకర్ర,గరం మసాలా,సన్నగా తరిగిన కరివేపాకు,కొత్తిమిర,పెరుగు ,
బంగాళదుంప పొడి ,పసుపువేసి బాగా కలియబెట్టి తగిన నీరు పోసి చపాతీ పిండిలా కలిపి 
అరగంట పక్కనపెట్తుకోవాలి.తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకొని చపాతీల్లా వత్తి వేడి 
పెనంపై నూనెతో రెండు వైపులా ఎర్రగా కాలుచుకోవాలి.

No comments:

Post a Comment